资讯

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ పాక్‌పై తీసుకున్న చర్యలపై అక్కడి పౌరులు స్పందిస్తూ..తమ ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో జోకులు ...
లండన్‌ పర్యటన సమయంలో స్వాతంత్ర్య సమరయోధుడు సావర్కర్‌ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ...
IPL 2025: ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఈసారి మాత్రం విజయాల కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఎదురైంది.
అక్రమ బంగారం తరలించిన కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు బెయిల్‌ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ విశ్వనాథ్‌ శెట్టి ...
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇక్కడ నివాసం ఉంటున్న పాక్‌ జాతీయులు తక్షణమే దేశం వీడాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
భారాస రజతోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ...
ఇంటర్నెట్‌ డెస్క్: శర్వానంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమా (Sharwa 38) రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో శర్వా ...
ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కస్టడీ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది.
జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌పై కూటమి సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ (Sekhar master) తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. పలు కాంట్రవర్సీల ...
పహల్గాం విషాదం (Pahalgam Attack) నేపథ్యంలో ప్రముఖ గాయని శ్రేయాఘోషల్‌ (Shreya Ghoshal) ఈరోజు జరగనున్న తన కాన్సర్ట్‌ను ...
తెలంగాణలో 230 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు లెక్క తేల్చారు. వీరంతా హైదరాబాద్‌ చుట్టుపక్కలే ఉంటున్నట్లు ...