资讯

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ...
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ పాక్‌పై తీసుకున్న చర్యలపై అక్కడి పౌరులు స్పందిస్తూ..తమ ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో జోకులు ...
హయత్‌నగర్‌ పరిధి కుంట్లూరులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రావినారాయణరెడ్డి కాలనీ సమీపంలో మంటలు ఎగసిపడుతున్నాయి.
అమరావతి: మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డికి మే 6 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. సిట్‌ అధికారులు ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ యజమాని సజ్జల ...
అక్రమ బంగారం తరలించిన కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు బెయిల్‌ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ విశ్వనాథ్‌ శెట్టి ...
IPL 2025: ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఈసారి మాత్రం విజయాల కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కస్టడీ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది.
లండన్‌ పర్యటన సమయంలో స్వాతంత్ర్య సమరయోధుడు సావర్కర్‌ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ...
The media could not be loaded, either because the server or network failed or because the format is not supported.
భారాస రజతోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ...
ఇంటర్నెట్‌ డెస్క్: శర్వానంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమా (Sharwa 38) రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో శర్వా ...
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇక్కడ నివాసం ఉంటున్న పాక్‌ జాతీయులు తక్షణమే దేశం వీడాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.